జగన్ వర్గానికి ముఖం చాటేస్తున్న ఎమ్మెల్యేలు

గత మూడు రోజులుగా పలువురు ఎమ్మెల్యేలకు యువనేత వర్గానికి చెందిన ముఖ్యులు ఫోన్లు చేసి తమతో పాటు రావలసిందిగా కోరుతున్నారు. కొందరికి భారీ ప్యాకేజీల ఆశ చూపినా ఫలితం ఉండడం లేదని అంటున్నారు. కొంత మంది ఫోన్లు కూడా ఎత్తడం లేదు. ఇటీవలే కాంగ్రెస్తో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలపైనా జగన్ వర్గం నాయకులు వల విసురుతున్నట్లు చెబుతున్నారు.
రెండో దశలో కనీసం మరో ఆరేడుగురితోనైనా రాజీనామాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్ వర్గం తాజా పరిస్థితితో డీలా పడుతోంది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా కొందరు తమ రాజీనామాలు ఆమోదించరు కదా అంటూ ఆరా తీస్తోన్నట్లు తెలిసింది. రాజీనామాలు ఆమోదించే సమయంలో ఒక్కొక్కరినే పిలిచి మాట్లాడితే కొందరు వెనక్కు తగ్గవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications