రాష్ట్ర విభజనతో దేశ సమగ్రతకు ముప్పు లేదు: రాజ్నాథ్
పంట విరామం ప్రకటించిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. దేశాభివృద్ధికి వ్యవసాయ రంగం ఎంతో కీలకం అన్నారు. వ్యవసాయ రంగంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అవినీతిపై అన్నాహజారే పోరాటం చాలా కీలకం అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.
Comments
rajnath singh bjp telangana farmers anna hazare rajahmundry రాజ్నాథ్ సింగ్ బిజెపి తెలంగాణ రైతులు అన్నాహజారే రాజమండ్రి
English summary
BJP senior leader Rajnath Singh said today that national integrity is not effected with state divide. He said mid term election may come in state.
Story first published: Wednesday, August 24, 2011, 10:29 [IST]