రాష్ట్ర విభజనతో దేశ సమగ్రతకు ముప్పు లేదు: రాజ్నాథ్

పంట విరామం ప్రకటించిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. దేశాభివృద్ధికి వ్యవసాయ రంగం ఎంతో కీలకం అన్నారు. వ్యవసాయ రంగంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అవినీతిపై అన్నాహజారే పోరాటం చాలా కీలకం అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications