పరిటాల హత్య కేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు

ఈ కేసులో మరో ముగ్గురు ప్రధాన నిందితులు హత్యకు గురయ్యారు. ప్రధాన నిందితులు అయిన మద్దెలచెర్వు సూరి, మొద్దు శీను, తరగకుండ కొండారెడ్డిలు హత్యకు గురయ్యారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే వారు హత్యకు గురయ్యారు. మిగిలిన ఎనిమిది మందిని దోషులుగా నిర్దారిస్తూ గురువారం మధ్యాహ్నం కోర్టు తీర్పు చెప్పింది. వారిలో వడ్డె కొండ, వడ్డె శీను, రేఖమయ్య, నారాయణ రెడ్డి, రంగనాయకులు, పెద్దిరెడ్డి, హన్మంత రెడ్డి, ఓబిరెడ్డి లకు జీవిత ఖైదు విధించింది. కాగా తీర్పు సమయంలో తమకు శిక్షను తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నారు.
కాగా పరిటాల రవి హత్య కేసులో 133 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఇందులో 16 మందిని నిందితులుగా పేర్కొంది. పదహారు మందిలో ముగ్గురు ఇప్పటికే హత్యకు గురయ్యారు. ఈ కేసు ఆరేళ్ల పాటు విచారణ జరిగింది. పరిటాల రవి 2005 జనవరి 24వ తేదిన అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో హత్యకు గురయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications