కరుణానిధికి మరో షాక్, మాజీ మంత్రి నెహ్రూ అరెస్టు
భూకబ్జా నిరోధక ప్రత్యేక విభాగానికి 8 వేల మందికి పైగా ఇప్పటి వరకు ఫిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం తాను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జయలలిత ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 462 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్ది మంది యజమానులకు వారి భూములను అప్పగించారు కూడా. దాదాపు 415 కోట్ల రూపాయల విలువ చేసే భాములను సొంతదారులకు అప్పగించనున్నట్లు జయలలిత బుధవారం శాసనసభలో చెప్పారు.
Comments
English summary
Another former powerful DMK minister, KN Nehru was on Thursday arrested by the police for his alleged role in usurping the land belonging to a doctor in Trichy city.
Story first published: Thursday, August 25, 2011, 12:12 [IST]