కోట్లు ముంచిన విజయకృష్ణ చిట్ఫండ్ చైర్మన్ ఆరెస్టు

కాగా విజయవాడలో వారం రోజుల నాగేశ్వర రావు తన చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. తాము వారం రోజులు ఉండటం లేదని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ ముందు బోర్డు పెట్టి వెళ్లారు. అయితే వారం రోజులు అయినా రాక పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా చిట్ ఫండ్ కంపెనీ ప్రధాన సూచిక పైన కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉందంటూ ఖాతాదారులను బురిడీ కొట్టించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications