వైయస్ జగన్ ఆస్తులపై స్వామి అగ్నివేశ్ కామెంట్స్

వైఎస్ హయాంలో వేలకోట్లు అక్రమంగా సంపాదించారని వైయస్ జగన్పై ఆరోపణలు ఉన్నాయని, కర్ణాటకలో గాలి సోదరులతో కలిసి అపరిమిత సంపద పోగు చేసినట్లు అనుమానాలున్నాయని ఆయన అన్నారు. సీబీఐ సోదాలు జగన్కు ముప్పుగా మారాయని, అందుకే స్టే కోసం సుప్రీంను ఆశ్రయించారని ఆయన విమర్శించారు. జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు.
More From
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications