యడ్యూరప్పకు షాక్, ముందస్తు బెయిల్ తిరస్కరణ

నిజానికి శనివారంనాడే యడ్యూరప్ప లోకాయుక్త ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆరోగ్యం బాగా లేదనే సాకు చెప్పి ఆయన డుమ్మా కొట్టారు. ఆయన డయాబెటిస్, హైపర్ టెన్షన్, జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన శనివారం సాగర్ ఆస్పత్రిలో చేరారు. యడ్యూరప్ప ప్రాసిక్యూషన్కు గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో యడ్యూరప్ప అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications