చంద్రబాబు కుటుంబం ఆస్తులు రూ.39 కోట్లే

తన పేర ఓ ఇల్లు ఉందని అది కట్టినప్పుడు 23 లక్షలు అయిందని చెప్పారు. తన భార్య భువనేశ్వరి పేరిట పంజాగుట్టలో 650 గజాల భవనం ఉందన్నారు. 2004-2009ల మధ్య ఆస్తులు అసెంబ్లీకి సమర్పించినట్లు చెప్పారు. హెరిటేజ్ పేర 98 కోట్ల అప్పు ఉందన్నారు. తనకు శేరిలింగంపల్లిలోని మదీనగూడలో 5ఎకరాల సాగు భూమి, సజ్జాపూర్లో 3 ఎకరాల భూమి ఉందన్నారు. లిస్టెండ్ కంపెనీల్లో రూ.19 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయన్నారు. తన కోసం ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి గానీ, ఒక్క ఎకరా గానీ భూమిని తీసుకోలేదన్నారు. పారదర్శకత కోసమే తన ఆస్తుల వివరాలు ప్రకటించానన్నారు. రాజకీయ నాయకులంతా తమ తమ ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ నాయకులు విశ్వసనీయత కోల్పోతున్నాయన్నారు. పార్టీలు విశ్వసనీయత నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం ఇతరుల ఆస్తులను తన ఆస్తులుగా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాను ప్రకటించిన ఆస్తులకు ఎక్కువగా ఎక్కడైనా ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని ప్రకటించారు. అవసరమైన పక్షంలో ప్రతి సంవత్సరం కూడా తన ఆస్తులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. దేశంలో అవినీతి విచ్చల విడిగా పెరిగిపోయిందన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications