పద్మనాభుని ఆరో గది అంశం కోర్టు నిర్ణయిస్తుంది: సుప్రీం

ఆరో గదిని తెరవకూడదన్న రాజవంశీయుల విజ్ఞప్తితో కోర్టు ఏకీభవించలేదు. జ్యోతిష్యాన్ని నమ్మడం తగదని వారికి సూచించింది. అయితే కేసును ఈ నెల 12వ తేదికి వాయిదా వేసింది. సంపద లెక్కింపు కోసం వేసిన కమిటీ మొత్తం విచారణను చిత్రీకరించవచ్చునని చెప్పింది. ఆలయ భద్రత, ఖర్చుల వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
కాగా గతంలో ఆరోగదిని తెరిచే అంశంపై రాజవంశీయులు దైవ ప్రశ్నం జరిపారు. ఈ దైవప్రశ్నంలో ఆలయంలోని ఆరోనేలమాళిగను తెరవ కూడదని సూచించిన విషయం తెలిసిందే. ఆరోగదికి నాగబంధం ఉందని అది తెరిస్తే అరిష్టం అని చెప్పారు. కానీ దానిని కోర్టు తిరస్కరించింది.
More From
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications