తెలుగుదేశానికి నాగం గుడ్బై, నడి రోడ్డు పైనే ప్రెస్ మీట్

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్సులో ప్రెస్ మీట్ పెట్టవద్దని పోలీసులు చెప్పడంతో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నడిరోడ్డుపైనే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ వ్యవహారంలో కేవలం తాము మాత్రమే న్యాయంగా వ్యవహరించామని నాగం తన ప్రెస్ మీట్లో అన్నారు. తెలంగాణ వాదం ఎత్తుకున్నందుకే తనను పార్టీ నుండి బహిష్కరించారని ఆరోపించారు. ఈ నెల 9వ తేదిన ఐక్య ఉద్యమ వేదిక ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణపై టిడిపికి స్పష్టమైన వైఖరి లేదన్నారు.
More From
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications