వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీ పేలుళ్లు తెహ్రిక్ సంస్థ పనే, జిహాద్ కోసమని ప్రకటన
కాగా బాంబు పేలుడుకు పొటాషియం నైట్రేట్ వాడినట్లుగా తెలుస్తోంది. సూట్ కేసు బాంబు పెట్టినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వర్షం కారణంగా ఆధారాలు సేకరించడానికి ఆటంకం ఏర్పడుతోంది. హైకోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ, ఎన్ఎస్జి దళాలను భారీగా మోహరించారు. ఈ పేలుళ్లు తమదే అని తెహ్రిక్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. తెహ్రిక్కు లష్కరే తోయిబా మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది. బాంబు పేలుళ్ల దృష్ట్యా రాజ్యసభ వాయిదా పడింది. బాంబు పేలుళ్లను లోకసభ ఖండించింది.
Comments
delhi high court terrorists bomb blast new delhi ఢిల్లీ హైకోర్టు తీవ్రవాదులు బాంబు పేలుడు న్యూఢిల్లీ
English summary
Tehric announced they are the caused to High Court bomb blast at Delhi.
Story first published: Wednesday, September 7, 2011, 12:40 [IST]