నాకు ఆ శక్తి ఉంది: జగన్ ఫిర్యాదుపై రోశయ్య

జగన్లాంటి యువకులు మాట్లాడిన మాటలమీద తాను వ్యాఖ్యానించనని స్పష్టం చేశారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు ఓబుళాపురం గనుల అక్రమాలపై వేసిన సీబీఐ దర్యాప్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది కదా అని విలేకర్లు గుర్తుచేయగా - ఆయన ఆచితూచి స్పందించారు. ''నేను ఆగస్టు 31 సాయంత్రం 4 గంటల వరకు రాజకీయవాదిని. 4.22 గంటలకు తమిళనాడు గవర్నర్ని. అందువల్ల ఇప్పుడు రాజకీయాలు మాట్లాడేందుకు సిద్ధంగా లేను. అది నా విధి కూడా కాదు'' అని అన్నారు.
తమిళనాడు గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీకొచ్చిన రోశయ్య రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, ఉపరాష్ట్రపతి హమీద్అన్సారీ, ప్రధాని మన్మోహన్సింగ్, ఆర్థికమంత్రి ప్రణబ్ముఖర్జీ, హోంమంత్రి చిదంబరంలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తమిళనాడు భవన్కు వెళ్లారు.
More From
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications