కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ నాయకులు షాక్

స్టీరింగ్ కమిటీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని, లేకుంటే సమిష్టి నిర్ణయాలకు విలువ ఉండదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర నాయకులతో తమ పార్టీ అధిష్టానం చర్చల తర్వాత తమ ఆందోళనా కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని సమావేశానంతరం పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు సాధనకు మిగిలి ఉన్న మార్గాలను కూడా ఎంచుకుంటామని ఆయన చెప్పారు. తమ డిమాండుతో త్వరలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సాధన కోసం దేనికీ తాము వెనక్కి వెళ్లదలుచుకోలేదని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుల రాజీనామాలను స్పీకర్ తిరస్కరించలేదు, అంగీకరించలేదని ఆయన చెప్పారు.
తమ నిర్ణయాలను ఒకరిద్దరు వ్యతిరేకిస్తే అది లెక్కలోకి రాదని ఆయన అన్నారు. విధులకు హాజరయ్యే మంత్రులను తమ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు టార్గెట్ చేసుకుంటారని శాసనసభ్యుడు రాజయ్య చెప్పారు. మంత్రులు విధులకు హాజరు కావద్దని ఆయన చెప్పారు. మంత్రుల రాజీనామాలకు ఒత్తిడి తెస్తామని ఆయన అన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications