ఏమైనా బాధ్యత వారిదే: జెఏసి చైర్మన్ కోదండరామ్

సకల జనుల సమ్మె వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో అన్నారు. కరీంనగర్లోని సకల జనుల సమ్మెకు ఆయన మద్దతు పలికారు. తెలంగాణ మంత్రులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. సకల జనుల సమ్మె తీవ్రత ఢిల్లీకి తాకాలన్నారు. అవసరమైతే హైదరాబాదునూ ముట్టడిస్తామన్నారు. సకల జనుల సమ్మెలో కాంగ్రెసు పాల్గొంటుందన్నారు.












Click it and Unblock the Notifications