సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి చిరంజీవి భయం

వారిద్దరి బంధాన్ని విడదీసి, తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పకడ్బందీ వ్యూహాన్నే రచించి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చిరంజీవిని ఢిల్లీకి పంపించాలనేది ఆయన వ్యూహమని చెబుతున్నారు. చిరంజీవిని ఎఐసిసిలోకి తీసుకోవాలని ఆయన అధిష్టానం పెద్దలకు సూచించారని చెబుతున్నారు. చిరంజీవిని ఢిల్లీకి పంపించడం వల్ల తనకు ఒకరి అడ్డు తొలగడమే కాకుండా, ఇద్దరు నాయకుల ఉమ్మడి కార్యక్రమాలకు గండి కొట్టి తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని ఆయన అనుకుంటున్నారని చెబుతున్నారు.
ఇదే సమయంలో గత ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులకు పదవులు ఇచ్చి తనకు అనుకూలంగా మార్చుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ప్రజారాజ్యం పార్టీ శానససభ్యుల్లో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి అడుగుతున్నారు. కానీ, ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మందికి ఇతర పదవులు కట్టబెట్టవచ్చుననే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications