సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి చిరంజీవి భయం

వారిద్దరి బంధాన్ని విడదీసి, తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పకడ్బందీ వ్యూహాన్నే రచించి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చిరంజీవిని ఢిల్లీకి పంపించాలనేది ఆయన వ్యూహమని చెబుతున్నారు. చిరంజీవిని ఎఐసిసిలోకి తీసుకోవాలని ఆయన అధిష్టానం పెద్దలకు సూచించారని చెబుతున్నారు. చిరంజీవిని ఢిల్లీకి పంపించడం వల్ల తనకు ఒకరి అడ్డు తొలగడమే కాకుండా, ఇద్దరు నాయకుల ఉమ్మడి కార్యక్రమాలకు గండి కొట్టి తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని ఆయన అనుకుంటున్నారని చెబుతున్నారు.
ఇదే సమయంలో గత ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులకు పదవులు ఇచ్చి తనకు అనుకూలంగా మార్చుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ప్రజారాజ్యం పార్టీ శానససభ్యుల్లో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి అడుగుతున్నారు. కానీ, ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మందికి ఇతర పదవులు కట్టబెట్టవచ్చుననే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications