అంబటి రాంబాబు 'రాసలీలల'పై జగన్ ఫైర్

కాగా తనపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేయడానికి సిద్ధమైందని ఇటీవల తెలిసిన అంబటి రాంబాబు ఆంధ్రజ్యోతితో కాళ్లబేరానికి వెళ్లాడట. ఈ విషయాన్నీ ఛానల్ ప్రసారం చేసింది. ఆంధ్రజ్యోతి ప్రతినిధికి అంబటి స్వయంగా ఫోన్ చేసి తనపై కథనాన్ని ప్రసారం చేయవద్దని కోరారట. అయితే పూర్తి సాక్ష్యాధారాలతో తమ వద్ద ఉందని కాబట్టి తాము ఆపే ప్రసక్తి లేదని చెప్పారట. రాసలీలల వ్యవహారం ఆయన వ్యక్తిగతం అయితే తాము ప్రసారం చేయక పోయే వారమని కానీ రాజకీయాల పేరుతో మేళ్ల మాటున ఇలాంటి అకృత్యాలకు పాల్పడటం వల్లనే తాము ప్రసారం చేస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రజ్యోతి ప్రసారం చేయడానికే సిద్ధమవడంతో తాను వేధించిన మహిళలనూ రాజీ చేసుకునే ప్రయత్నాలు చేశాడట. కానీ అదీ కుదరలేదట.












Click it and Unblock the Notifications