అంబటి రాంబాబు 'రాసలీలల'పై జగన్ ఫైర్

కాగా తనపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేయడానికి సిద్ధమైందని ఇటీవల తెలిసిన అంబటి రాంబాబు ఆంధ్రజ్యోతితో కాళ్లబేరానికి వెళ్లాడట. ఈ విషయాన్నీ ఛానల్ ప్రసారం చేసింది. ఆంధ్రజ్యోతి ప్రతినిధికి అంబటి స్వయంగా ఫోన్ చేసి తనపై కథనాన్ని ప్రసారం చేయవద్దని కోరారట. అయితే పూర్తి సాక్ష్యాధారాలతో తమ వద్ద ఉందని కాబట్టి తాము ఆపే ప్రసక్తి లేదని చెప్పారట. రాసలీలల వ్యవహారం ఆయన వ్యక్తిగతం అయితే తాము ప్రసారం చేయక పోయే వారమని కానీ రాజకీయాల పేరుతో మేళ్ల మాటున ఇలాంటి అకృత్యాలకు పాల్పడటం వల్లనే తాము ప్రసారం చేస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రజ్యోతి ప్రసారం చేయడానికే సిద్ధమవడంతో తాను వేధించిన మహిళలనూ రాజీ చేసుకునే ప్రయత్నాలు చేశాడట. కానీ అదీ కుదరలేదట.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications