ఐఐటి కాన్పూర్ బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

అహ్మద్ తన గదిలో ఉరేసుకుని చనిపోయి ఉండడాన్ని అతని మిత్రులు చూశారు. వారు తమ అధికారులకు సమాచారం అందించడంతో హాస్టల్ వార్డెన్ అక్కడికి చేరుకున్నారు. విద్యార్థి మరణించడాన్ని ఆతను గమనించాడు. అహ్మద్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి. ఆ సంఘటనపై విచారణకు నలుగురు సభ్యులతో ఓ కమిటీని వేశారు. వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు ఐఐటి - కాన్పూర్ డైరెక్టర్ సంజయ్ ధాండే చెప్పారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఐఐటి - కె రిజిస్ట్రార్ సంజీవి కసాల్కర్ చెప్పారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications