స్వామిగౌడ్ను చంపే ప్రయత్నం జరిగింది: కెసిఆర్

స్వామిగౌడ్ను తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ కూడా పరామర్శించారు. తెలంగాణ ఉద్యమంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిరాశానిస్పృహల్లో ఉన్నారని ఆయన అన్నారు. స్వామిగౌడ్పై దాడికి నిరసనగా రేపు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తమ ఉద్యమం గాంధేయ మార్గంలో సాగుతోందని ఆయన చెప్పారు. తెలంగాణ నగారా నేతలు నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, తెరాస శాసనసభ్యుడు ఈటెల రాజేందర్, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ తదితరులు స్వామిగౌడ్ను పరామర్శించారు. ఆర్టిఎ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో సోమవారం ఉదయం స్వామి గౌడ్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications