అమ్మకానికి విప్రో డేటా సెంటర్స్, కంప్యూటర్ హార్డ్వేర్స్..

యూఎస్ యూనిట్ ఇన్ఫోక్రాసింగ్కు చెందిన డేటా సెంటర్లు, ఇతర హార్డ్వేర్ ఆస్తులను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి పలు యూఎస్ టెలికాం సంస్థలు ఆసక్తిని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. విప్రోకి గల ఐదు డేటా సెంటర్ల కొనుగోలుకి 30-40 కోట్ల డాలర్ల (సుమారు రూ. 2,000 కోట్ల వరకూ) మధ్య ఆఫర్ను ఇచ్చినట్లు అంచనా. గతంలో వీటిని ఇన్ఫోక్రాసింగ్కి గాను 2007ఆగస్ట్లో రూ. 3,000 కోట్లకు విప్రో చేజిక్కించుకుంది.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications