అసెంబ్లీ నుండి బయటకు రావద్దు: టిటిడిపికి నాగం

కాగా టిఎన్జీవో నేత స్వామి గౌడ్పై మంగళవారం పోలీసులు దాడి చేశారని టిఎన్జీవో నేతలు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. స్వామి గౌడ్పై పోలీసులు ఉద్దేశ్య పూర్వకంగానే దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఆ దాడికి పోలీసు అధికారి స్టీఫెన్ రవీంద్ర కారణమని ఆయనపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీని కోరారు. అలాగే నేతల అరెస్టు పైనా ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుకు స్పందించిన హెచ్చార్సీ దాడి, అరెస్టులపై సోమవారం లోగా నివేదిక అందించాలని డిజిపిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications