మంత్రి శంకరరావుకు ఉద్వాసన, అధిష్టానం గరం?

అయితే, ఆ వార్తలను శంకరరావు కొట్టిపారేస్తున్నారు. ఆ వార్తను తాను పట్టించుకోనని ఆయన అన్నారు. అది గోబెల్స్ ప్రచారం మాత్రమేనని ఆయన అన్నారు. మీడియా, రాజకీయ బెదిరింపులు మాత్రమేనని ఆయన అన్నారు. అవినీతికి పాల్పడుతున్న 300 మంది ప్రజాప్రతినిధులపై తాను పోరాటం చేస్తున్నానని, ఈ స్థితిలో అలాంటివన్నీ మామాలేనని ఆయన అన్నారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా పి. శంకరరావు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ సమావేశాలకు కూడా వెళ్లడం లేదు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణలపై ఆయన చేసిన ఆరోపణలు తీవ్రమైన పరిణామాలను తెచ్చిపెట్టాయి. తనకు భద్రత కల్పించే విషయంలో కూడా తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి శంకరరావు తీరు పట్ల పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉందనడానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. శంకరరావు ఆలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆయన గురువారం న్యూఢిల్లీలో అన్నారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications