తెలంగాణ కాంగ్రెసు నేతలకు ప్రధాని వద్ద భంగపాటు

సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని కోరినట్లు చెప్పారు. గ్రూప్ - 1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని కోరామని తమ విజ్ఞప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారన్నారు. తెలంగాణపై పిఎంవో ఓ ప్రకటన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతుల ఇబ్బందులను సైతం ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. ప్రధానిని కలిసిన తెలంగాణ కాంగ్రెసు బృందంలో 11మంది ఉన్నారు. రాజ్య సభ సభ్యుడు వి హనుమంతరావు, మంత్రులు గీతారెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు ఉన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications