తెలంగాణ కాంగ్రెసు నేతలకు ప్రధాని వద్ద భంగపాటు

సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని కోరినట్లు చెప్పారు. గ్రూప్ - 1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని కోరామని తమ విజ్ఞప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారన్నారు. తెలంగాణపై పిఎంవో ఓ ప్రకటన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతుల ఇబ్బందులను సైతం ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. ప్రధానిని కలిసిన తెలంగాణ కాంగ్రెసు బృందంలో 11మంది ఉన్నారు. రాజ్య సభ సభ్యుడు వి హనుమంతరావు, మంత్రులు గీతారెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications