ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం: తెలంగాణ కాంగ్రెసు

తెలంగాణ కోసం తాము ఏ ఆందోళనాకార్యక్రమం చేపట్టినా పార్టీ ధిక్కరణ కాదని మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెసు కార్యకర్తలుగా తెలంగాణ సాధిస్తామని ఆయన అన్నారు. రాజీనామాలు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావని కూడా ఆయన అన్నారు. పార్టీని వీడేది లేదని, కాంగ్రెసులోనే ఉంటామని ఆయన చెప్పారు. తాము చేపట్టే కార్యక్రమాలు పార్టీ మనుగడను కాపాడేదిగా ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరగా తేల్చాలని తెలంగాణ కాంగ్రెసు నేతలు ప్రధానిని కోరారు. తెలంగాణపై స్పష్టత కోసమే తాము ఢిల్లీకి వచ్చామని ఆయన చెప్పారు. తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారినప్పుడు పార్టీని ఎలా కాపాడగలమని వారంటున్నారు. కాగా, తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా ఉంది, ఉండాలని జానా రెడ్డి అన్నారు.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications