డిఎంకె మాజీ మంత్రి పన్నీర్ సెల్వం ఇళ్లలో సోదాలు
కడలూరు జిల్లాలో డిఎంకెకు బలమైన నాయకుడు పన్నీర్ సెల్వం. డిఎంకె ప్రభుత్వంలో మంత్రిగా ఆయన వెనకబడిన తరగతులు, ఆరోగ్య శాఖలను నిర్వహించారు. ఏప్రిల్ 13న జరిగిన శానససభ ఎన్నికల్లో ఆయన కురిచిపాడి నియోజకవర్గం నుంచి అన్నాడియంకె అభ్యర్థి సోరత్తూరు రాజేంద్రన్ చేతిలో ఓడిపోయారు. భూకబ్జా కేసులో విజిలెన్స్ డైరెక్టరేట్ సెప్టెంబర్లో విద్యాశాఖ మాజీ మంత్రి కె. పొన్ముడిని అరెస్టుచేసింది. భూకబ్జా కేసుల్లోనే మాజీ మంత్రులు వీరపాండి ఎస్ ఆర్ముగం, కెఎన్ నెహ్రూ, ఎన్కెకె రాజా అరెస్టయ్యారు.
Comments
English summary
Directorate of Vigilance and Anti Corruption today searched the residences of former DMK minister M R K Panneerselvam and his relatives in Cuddalore, Chidambaram and Chennai.
Story first published: Tuesday, October 4, 2011, 16:31 [IST]