తిరుపతిలో చిరంజీవికి మరోమారు చుక్కెదురు

సమ్మెను విరమింపజేయడానికి అన్ని పార్టీలు జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు చర్చించుకొని సమ్మె హింసాత్మకంగా మారక ముందే విరమింప జేసే ప్రయత్నాలు చేయాలన్నారు. సమ్మెలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు ఎక్సైజ్ శాఖ అని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఈ శాఖ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంపై వారితో చర్చలు జరుపుతున్నామన్నారు. సమ్మె ప్రభావం లేకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామన్నారు. తప్పని పరిస్థితులు ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నట్లు చెప్పారు.
More From
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications