తెలంగాణపై బాబును ఫిక్స్ చేయనున్న కాంగ్రెసు

అఖిల పక్ష సమావేశానికి ముందు కాంగ్రెసు తెలంగాణపై తన వైఖరిని స్పష్టం చేయడం ద్వారా చంద్రబాబు తన్పనిసరిగా ఓ వైఖరి అవలంబించాల్సి వస్తుందని అంటున్నారు. ఇంతకు ముందు పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించారు. అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు రెండేసి వెఖరులను చెప్పేసి తప్పుకున్నాయి. ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెసు అధిష్టానం పార్టీకి ఒక్కరేసి ప్రతినిధిని మాత్రమే ఆహ్వానించి పార్టీ వైఖరిని వెల్లడించాలని చెప్పే అవకాశాలున్నాయి.
తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెసు కోర్ గ్రూప్ మంగళవారం గానీ బుధవారం గానీ సమావేశమయ్యే అవకాశం ఉంది. గత రెండు నెలలుగా చేసిన సంప్రదింపులపై చర్చ చేసి ఈ సమావేశంలో కాంగ్రెసు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, మజ్లీస్ పార్టీలు అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ వైఖరిని అఖిల పక్ష సమావేశంలో వెల్లడించాల్సి వస్తుంది. అప్పుడు చంద్రబాబు చిక్కులో పడక తప్పదని అంటున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications