ధైర్యం ఉంటే ఎన్నికలకు రండి: జగన్ సవాల్

సకల జనుల సమ్మె గురించి ముందుగా తెలిసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. సమ్మె జరిగితే మంచిదేనని ప్రభుత్వం ఆలోచించిందన్నారు. ప్రస్తుతం రైతులు వ్యవసాయం కంటే ఉరి మేలనుకుంటున్నారన్నారు. అమాయకులపై పోలీసులు విరుచుకు పడితే అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనపై దొంగ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు.












Click it and Unblock the Notifications