సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీ ముందు దీక్ష: సమైక్యాంధ్ర జెఏసి

సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 18 నుండి 22వ తేది వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. సకల జనుల సమ్మెలో పాల్గొంటూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఉద్యోగులను వెంటనే తొలగించి తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం కోసం దేనికైనా సిద్ధమన్నారు. కాగా ఉదయం ప్రకటించిన కార్యాచరణను వారు రద్దు చేసుకొని మధ్యాహ్నం మరో కార్యాచరణ ప్రకటించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications