సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీ ముందు దీక్ష: సమైక్యాంధ్ర జెఏసి

సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 18 నుండి 22వ తేది వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. సకల జనుల సమ్మెలో పాల్గొంటూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఉద్యోగులను వెంటనే తొలగించి తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం కోసం దేనికైనా సిద్ధమన్నారు. కాగా ఉదయం ప్రకటించిన కార్యాచరణను వారు రద్దు చేసుకొని మధ్యాహ్నం మరో కార్యాచరణ ప్రకటించినట్లుగా తెలుస్తోంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications