తెలంగాణ మంత్రులకు అమరుల శాపం: కెసిఆర్

ఇక తెలంగాణ మంత్రులు లక్ష్యంగానే తమ కార్యాచరణ ఉంటుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రకటించారు. వారిపై ఒత్తిడి పెంచే విధంగా భవిష్యత్తు పోరాటాలను రూపొందించుకుంటామని చెప్పారు. నవంబర్ మొదటి వారంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతున్నప్పుడు మంత్రి జానారెడ్డి సకల జనుల సమ్మెను విరమించుకోవాలని కోరటం ఇక్కడి ప్రజలకు, ఉద్యమానికి, తెలంగాణకు ద్రోహం చేయటమేనని ఆయన అన్నారు. "తెలంగాణ ప్రాంతంలో అరాచకం రాజ్యమేలుతోందని ఆయన అన్నారు. రైలు రోకో సందర్భంగా పోలీసులు చట్టబద్ధంగా కాకుండా, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల్లా వ్యవహరించారని, అకారణంగా కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టటం కన్నా అన్యాయం మరొకటి లేదని ఆయన అన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications