సోనియా గాంధీపై మళ్లీ వైయస్ జగన్ వ్యాఖ్యలు

మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డి పరువును బజారుకీడ్చేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కుళ్లు, కుతంత్రాలతో రెండు పార్టీలు కలిసి వైయస్సార్ను అప్రతిష్ట పాలు చేయడానికి పూనుకున్నాయని ఆయన అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న నాయకులు నీచమైన రాజకీయాలకు దిగుతున్నారని ఆయన అన్నారు. వైయస్సార్పై అభిమానంతో తరలి వచ్చిన ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications