హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రయాణీకుల్ని ఏర్ పోర్టులో వదిలేసిన ఎయిరిండియా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mumbai Map
ముంబయి: ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా హైదరాబాదు రావాల్సిన ప్రయాణీకులు ముంబయిలోనే ఉండిపోయారు. శుక్రవారం ముంబయి నుండి ఎయిర్ ఇండియా ఎ965 విమానం ఒకటి హైదరాబాద్ వచ్చింది. ఈ విమానం ముంబయి నుండి బయలుదేరినప్పుడు యాభై మంది ప్రయాణీకులను వదిలేసి వచ్చింది. ముంబయిలోనే ఉండి పోయిన ప్రయాణీకుల భద్రతా తనిఖీలు పూర్తయ్యాక బోర్డింగ్ పాసు తీసుకొని వచ్చే లోగా విమానం గాలిలోకి ఎగిరి పోయింది. దీంతో వారు అక్కడే ఉండి పోయారు.

సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది. అయితే భద్రతా తనిఖీలు పూర్తయి, బోర్డింగ్ పాసు తీసుకునేలోగా తమను వదిలేసి వెళ్లడంపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో వారు ఆందోళనకు దిగారు.

English summary
Air India aeroplane leave Hyderabad travellers at Mumbai air port today. aeroplaned leaved them when they checked by security and ready to take boarding tickets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X