మీరెటో చెప్పండి: చంద్రబాబుకు కెసిఆర్ కూతురు
పోలవరం కేసు సుప్రీం కోర్టులో పెండింగులో ఉండగా ప్రాజెక్టు కడితే సిఎం కంటెంట్ ఎదుర్కొనవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలవరం, దుమ్ముగూడ ఏ ప్రాజెక్టులు తాము కట్టనివ్వమన్నారు. త్వరలో అన్ని టెండర్లు క్యాన్సిల్ అవుతాయని అభిప్రాయపడ్డారు. పోలవరం డిజైన్ మారిస్తే అభ్యంతరాలు ఉండక పోవచ్చునన్నారు. పోలవరం కోసం టిడిపి నేతలే టెండర్లు వేసి ఇప్పుడు తెరాసపై విమర్శలు చేయడం సరికాదన్నారు. టిడిపి 2007లో పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించి స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందిందని విమర్శించారు.
Comments
kavitha chandrababu naidu kiran kumar reddy polavaram hyderabad కవిత చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి పోలవరం హైదరాబాద్
English summary
TRS chief K Chandrasekhar Rao, Telangana Jagriti president Kavitha questioned TDP chief Nara Chandrababu Naidu and CM Kiran Kumar Reddy about Polavaram.
Story first published: Friday, October 21, 2011, 12:41 [IST]