కోదండరామ్, స్వామిగౌడ్పై చర్యలుండవు: శైలజానాథ్

ప్రజా సంక్షేమం దృష్ట్యా తెలంగాణలో సకల జనుల సమ్మెను వెంటనే విరమించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అధిష్టాం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఉద్యమంలో పాల్గొన వద్దని అధిష్టానం వారికి సూచించినా పాల్గొనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమర్థవంతంగా పని చేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని తెలంగాణ కాంగ్రెసు నేతలు చెప్పడం హాస్యాస్పదం అన్నారు.












Click it and Unblock the Notifications