ఆంధ్ర విద్యాసంస్థల గ్రూప్పై రజత్ గుప్తా దెబ్బ

భారత విద్యాసంస్థలకు సంబంధించి ఇదే అత్యధిక విదేశీ పెట్టుబడి కావడం విశేషం. రజత్ గుప్తా వదిలేయడంతో న్యూ సిల్క్ రూట్ పెట్టుబడులు ఆ విద్యాసంస్థలకు రావడం అనుమానంగానే ఉంది. శ్రీచైతన్య ఆంధ్రప్రదేశ్లో 116 కళాశాలలను, పాఠశాలలను నడుపుతోంది. రాజ్ రాజరత్నంతో కలిసి రాజ్ గుప్తా న్యూ సిల్క్ రూట్ను ప్రారంభించారు. రాజ్ రత్నం పెట్టుబడులపై ఆరోపణలు వచ్చిన తర్వాత రాజత్ గుప్తా న్యూసిల్క్ రూట్కు దూరమైనట్లు భావిస్తున్నారు. ఈ స్థితిలో శ్రీచైతన్యకు నిధులు రావడం కల్లేనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications