ఎంత మంది వెళ్లినా కాంగ్రెసుకు నష్టం లేదు: లగడపాటి

కాంగ్రెసుకు చెందిన మరో ముగ్గురు పార్లమెంటు సభ్యులు, ముగ్గురు శానససభ్యులు రాజీనామాలు చేస్తారనేది అవాస్తవమని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన అన్నారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెసు పార్టీ కనుమరుగవుతుందనేది అబద్ధమని ఆయన అన్నారు. జాతీయ పార్టీ అయిన కనుమరుగవుతుందని ఓ ఉప ప్రాంతీయ పార్టీ చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. తెరాస శాసనసభ్యులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి ఓటేయలేదని ఆయన అన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications