జైల్లో మధు కొడాను కొట్టిన అధికారులు, విరిగిన చేయి

జైలులో గుమిగూడిన ఖైదీలను చెదరగొట్టడానికి బాటోన్స్ను ప్రయోగించామని, ఇందులో మధు కొడా గాయపడ్డారని జైలు అధికారులు చెబుతున్నారు. కొడాను సందర్శించడానికి వచ్చిన వారు కూడా అధికారుల దెబ్బలకు గాయపడినట్లు సమాచారం. సందర్శకులపై పరిమితి విధించినట్లు, అయితే మధు కొడా తన వద్దకు ఎక్కువ మంది సందర్శకులను అనుమతించాలని అడిగినట్లు, జైలు అధికారులు నిరాకరించడంతో కొడా, ఆయన అనుచరులు ప్రజలను కలవడానికి జనరల్ వార్డుకు వెళ్లారని చెబుతున్నారు.
జనరల్ వార్డు ఖైదీలతో మధుకోడా, ఆయన అనుచరులు కలిసిపోయారని, ఈ స్థితిలో ఖైదీలను చెదరగొట్టడానికి బటోన్స్ ప్రయోగించారని, ఇందులో కొడా గాయపడ్డారని అంటున్నారు. మధు కొడాను రాంచీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్ల్)లో చేర్చారు. నాలుగు వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మధు కొడా 2009 నవంబర్ నుంచి జైలులో ఉన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications