సమైక్యాంధ్ర వైఖరిని బయటపెట్టుకున్న చంద్రబాబు

రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల ప్రయోజనం లేదని, నిత్యావసర సరుగుల ధరలు తగ్గిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఏదో ఒక పథకం ప్రారంభించాలి కాబట్టే రూపాయికి కిలోబియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. దానివల్ల పేదలకు ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు.తమ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మార్పు తెచ్చామని ఆయన అన్నారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రులను మార్చడం, అభివృద్ధిని విస్మరించడం కాంగ్రెసుకు ఆనవాయితీగా మారిందని ఆయన అన్నారు. ఇప్పటికే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 700 మండలాల్లో కరువు నెలకొందని, కరువు సహాయ చర్యల్లో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన అన్నారు. పోలవరం టెండర్లలో రికార్డులను తారుమారు చేశారని చంద్రబాబు విమర్శించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications