జగన్ కేసు, సిబిఐ ముందు విజయసాయి రెడ్డి

వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే 90 శాతం దర్యాప్తును పూర్తి చేసినట్లు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలను నిందితుల వాంగ్మూలాలతో సిబిఐ అధికారులు సరిపోల్చి చూస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో జగన్కు ఉన్న సంబంధాలపై కూడా సిబిఐ అధికారులు విజయసాయి రెడ్డిని అడిగి వివరాలు రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి కేసులో సిబిఐ తమ ముందు ఈ నెల 4వ తేదీన హాజరు కావాలని వైయస్ జగన్కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications