తెలంగాణపై నిర్ణయం జనవరిలోగా వస్తుంది: సింఘ్వీ

తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు జరుగుతోందని, చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవడం తమ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి సమయంలో తొందరపడి పార్టీలు మారడం దురదృష్టకరమని ఆయన అన్నారు. జనవరిలోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పినా ఆ ముగ్గురు శాసనసభ్యులు తెరాసలోకి వెళ్లారని ఆయన అన్నారు. తెలంగాణ వంటి సమస్యల విషయంలో రాజనీతిజ్ఞత ప్రదర్శించాలని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ చేతులు ముడుచుకుని కూర్చుందని అనడం సరి కాదని, సమస్య పరిష్కారానికి కసరత్తు జరుగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications