కొండారెడ్డి స్టోరీ: అంగీకరించిన జగన్ వర్గం ఎమ్మెల్యే

కొండారెడ్డి అనే వ్యక్తి పేరు పెట్టి ఎల్లో మీడియా విషం కక్కుతూ తప్పు కథనాలను రాసిందని అంటూనే ఇదంతా చూస్తుంటే లోపల జరిగిన విషయాలను సిబిఐ లీక్ చేస్తుందా అనే అనుమానం కలుగుతోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సిబిఐ కార్యాలయం లోపల జరిగిన విషయాలు ఎల్లో మీడియాకు ఎలా తెలుస్తున్నాయని ఆయన అడిగారు. ఈ మాటలను బట్టి ఎల్లో మీడియాగా అభివర్ణిస్తున్న వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు నిజమేనని అనిపించేలా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. జగన్ ఇంటి విషయంలో కూడా ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ విషయాలపై సిబిఐ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని ఆనయ వ్యాఖ్యానించారున. జగన్ను అరెస్టున చేస్తారని ఎల్లో మీడియా పదే పదే రాయడం చూస్తుంటే ఈ అసత్య ప్రచారం వెనక కుట్ర దాగి ఉందని స్పష్టంగా అర్థమవుతోందని ఆయన అన్నారు. జగన్ను దెబ్బ తీయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో జగన్ ఒక సాక్షిగా మాత్రమే సిబిఐ ముందు హాజరయ్యారని ఆయన చెప్పారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications