కొండారెడ్డి స్టోరీ: అంగీకరించిన జగన్ వర్గం ఎమ్మెల్యే

కొండారెడ్డి అనే వ్యక్తి పేరు పెట్టి ఎల్లో మీడియా విషం కక్కుతూ తప్పు కథనాలను రాసిందని అంటూనే ఇదంతా చూస్తుంటే లోపల జరిగిన విషయాలను సిబిఐ లీక్ చేస్తుందా అనే అనుమానం కలుగుతోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సిబిఐ కార్యాలయం లోపల జరిగిన విషయాలు ఎల్లో మీడియాకు ఎలా తెలుస్తున్నాయని ఆయన అడిగారు. ఈ మాటలను బట్టి ఎల్లో మీడియాగా అభివర్ణిస్తున్న వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు నిజమేనని అనిపించేలా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. జగన్ ఇంటి విషయంలో కూడా ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ విషయాలపై సిబిఐ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని ఆనయ వ్యాఖ్యానించారున. జగన్ను అరెస్టున చేస్తారని ఎల్లో మీడియా పదే పదే రాయడం చూస్తుంటే ఈ అసత్య ప్రచారం వెనక కుట్ర దాగి ఉందని స్పష్టంగా అర్థమవుతోందని ఆయన అన్నారు. జగన్ను దెబ్బ తీయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో జగన్ ఒక సాక్షిగా మాత్రమే సిబిఐ ముందు హాజరయ్యారని ఆయన చెప్పారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications