సొంత ఇళ్లకు 60 రోజుల తర్వాత ఆ ఇద్దరు మంత్రులు

పొన్నాల లక్ష్మయ్య జనగాం నియోజకవర్గంలో, సారయ్య వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. తెలంగాణవాదుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుందనే భయంతో అధికారులు ఇప్పటి వరకు జిల్లాలో రచ్చబండను ప్రారంభించలేదు. నిరుడు కూడా వరంగల్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమం విఫలమైంది. రచ్చబండ కోసం రాయినిగూడెం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మహిళలు ప్రతిఘటించారు. దీంతో ఆయన ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications