బాబుపై దుమ్మెత్తిపోసిన అంబటి రాంబాబు, లక్ష్మీపార్వతి

గవర్నర్, స్పీకర్ ప్రభుత్వంతో లాలూచీ పడిన విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ప్రజాస్వామ్య సంప్రదాయాలను తుంగలో తొక్కి ప్రభుత్వాన్ని నడిపించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థ సరిగా పనిచేసినా కిరణ్ ప్రభుత్వం కూలడం ఖాయమని ఆయన అన్నారు.
అధికార దాహంతో, కుర్చీ మీది వ్యామోహంతో చంద్రబాబు నాయుడు రైతు జపం చేస్తున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. రైతుల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆమె అన్నారు. ఆకుపచ్చ కండువా వేసుకుని తిరిగినంత మాత్రాన ప్రజల చంద్రబాబును నమ్మబోరని ఆమె అన్నారు. రాష్ట్రంలో రైతుల దుస్థితి కారణం చంద్రబాబేనని ఆమె అన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications