బాబుపై దుమ్మెత్తిపోసిన అంబటి రాంబాబు, లక్ష్మీపార్వతి

గవర్నర్, స్పీకర్ ప్రభుత్వంతో లాలూచీ పడిన విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ప్రజాస్వామ్య సంప్రదాయాలను తుంగలో తొక్కి ప్రభుత్వాన్ని నడిపించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థ సరిగా పనిచేసినా కిరణ్ ప్రభుత్వం కూలడం ఖాయమని ఆయన అన్నారు.
అధికార దాహంతో, కుర్చీ మీది వ్యామోహంతో చంద్రబాబు నాయుడు రైతు జపం చేస్తున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. రైతుల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆమె అన్నారు. ఆకుపచ్చ కండువా వేసుకుని తిరిగినంత మాత్రాన ప్రజల చంద్రబాబును నమ్మబోరని ఆమె అన్నారు. రాష్ట్రంలో రైతుల దుస్థితి కారణం చంద్రబాబేనని ఆమె అన్నారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications