కసబ్ ఉగ్రవాది, ఉరి తీయాలి: పాక్ మంత్రి మాలిక్

ముంబై దాడుల్లో పాకిస్తానీల పాత్ర ఉందని జుడిషియల్ కమిషన్ తగిన సాక్ష్యాధారాలు చూపితే నిందితుల ప్రాసిక్యూషన్కు తమ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన చెప్పారు. ఆ కమిషన్ భారతదేశానికి వెళ్లినప్పుడు న్యాయ ప్రక్రియకు దాని నిర్ధారణలు అత్యంత ప్రధానమైనవని, నిందితులను ప్రాసిక్యూట్ చేయడానికి అది సహాయపడుతుందని ఆయన అన్నారు. అతిథులుగా అంగీకరిస్తే జుడిషియల్ కమిషన్ ప్రతినిధులు మూడు, నాలుగు రోజులు భారతదేశంలో ఉంటారని ఆయన చెప్పారు. ఆ కమిషన్ నివేదిక వస్తే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. జమాత్ ఉద్ దావా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు విడుదల చేయడంపై ప్రశ్నించగా పాకిస్తాన్ అత్యున్నత కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన సమాధానమిచ్చారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications