జగన్ కేసులో ఐఎఎస్ అధికారి భానుకు సిబిఐ నోటీసు

కాగా, గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఐఎఎస్ అధికారి రాజగోపాల్ను అరెస్టు చేసిన సిబిఐ మరో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఆమె చెన్నైలోని తన సోదరి ఇంట్లో ఉన్నట్లు చెబుతున్నారు. తనకు ఆరోగ్యం బాగా లేదని ఆమె తెలిపినట్లు చెబుతున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ఆమె సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఆమె బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం మరో ఐఎఎస్ అధికారికి అప్పగించింది.
ఇదిలా ఉంటే, గనుల అక్రమ తవ్వకాల కేసులో నిందితులు గాలి జనార్దన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి బెయిల్ పిటిషన్లపై కోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్లపై నిర్ణయాన్ని కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్లపై మంగళవారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
More From
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications