గాలి కేసు: పూర్తి నివేదికకు జనవరి 15 వరకు గడువు

గాలి ఓఎంసికి సంబంధించి సిబిఐ సమర్పించిన నివేదికను సుప్రీం కోర్టు పరిశీలించింది. గాలి మైనింగ్ పైన మరికొంత సమాచారం సేకరించేందుకు తమకు మరింత గడువు కావాలని సిబిఐ కోర్టును కోరింది. డిసెంబర్ 4వ తేది వరకు ఓఎంసి కేసుపై ఛార్జీషీటు దాఖలు చేస్తామని చెప్పింది. అందుకు అంగీకరించిన కోర్టు జనవరి 15లోగా పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని, అలాగే ఛార్జీషీట్లోని వివరాలను తదుపరి నివేదికలో పొందుపర్చాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications