ఎమ్మెల్యేలు వెనక్కి వస్తే జగన్కే మంచిది: ఎమ్మెస్సార్

తెలంగాణ కోసం తమ పార్టీ పార్లమెంటు సభ్యులు, శానససభ్యులు బాగానే ఉద్యమించారని, ఇంతకన్నా ఏం చేయగలరని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ హయాంలోనే తెలంగాణ ఇవ్వాల్సిందని, ఇప్పటికైనా పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తామంతా కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై తొందరపడితే ఎలా అని ఆయన అడిగారు. గవర్నర్ పదవి ఇస్తే తీసుకుంటానని ఆయన చెప్పారు. గవర్నర్ పదవి ఇస్తామని తనకు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications