వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం: 14 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Delhi Map
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆదివారం ఘార అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. దాదాపు 41 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగవచ్చునని అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని నందగిరి ప్రాంతంలోని కమ్యూనిటీ సెంటర్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. గాయపడినవారిని జిటిబి అస్పత్రికి తరలించారు. 12 ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ఓ వ్యక్తి అంత్యక్రియల్లో ఈ ప్రమాదం జరిగిందని ఓ వైపు, హిజ్రాల సమావేశంలో జరిగిందని మరో వైపు వార్తలు వస్తున్నాయి.

కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుది. మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంట గదిలో మంటలు ప్రారంభమై ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లు తెలుస్తోంది.

English summary
At least 14 people died and 50 others suffered from serious injuries on Sunday after a fire broke out at a community centre of Nand Nagari of North-East Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X