రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి ఆఫీసు ఖాళీ చేయించడంపై చంద్రబాబు ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలోని టిడిపి ఎంపీల కార్యాలయం ఖాళీ చేయించడం పట్ల బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో రైతు పోరుబాట యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్ మీరా కుమార్ టిడిపి కార్యాలయం ఖాళీ చేయించడం సరికాదన్నారు. కాంగ్రెసు పార్టీ ఆదేశాలతోనే ఆమె ఇలా వ్యవహరించారని ఆరోపించారు.

సమాజ సేవ చేస్తున్న ఎన్టీఆర్ ట్రస్టుపై బురద జల్లడాన్ని ఆయన తప్పు పట్టారు. ట్రస్ట్‌పై కాంగ్రెసు బురద జల్లుతోందని మండిపడ్డారు. కాంగ్రెసు ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమన్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu fired at Congress Party for vacant TDP MPs office in New Delhi. He also condemned Cong. leaders comments against NTR Trust Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X