కాంగ్రెసు ఎమ్మెల్యేనే: జగన్ వర్గం భారతి మాట మారింది!

జగన్ ఆస్తులపై విచారణ నేపథ్యంలో ఆమె కొద్ది రోజులుగా నియోజక వర్గ కార్యకర్తలతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్లోనే ఉండాలంటూ కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల కిందట హైదరాబాద్లో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను కలిసిన భారతి పార్టీలోకి వచ్చేందుకు అనుమతి తీసుకున్నారని సమాచారం. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆమెను ఫోన్ ద్వారా ఆహ్వానించారట. ఈ పరిణామాల నేపథ్యంలో సొంతగూటికి చేరేందుకు ఆమె చకచకా పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది.
సోమవారం మధ్యాహ్నం ఆమె సన్నిహిత కార్యకర్తలతో జరిపిన సమావేశంలో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే శ్రేయస్కరమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం వజ్రపుకొత్తూరులో జరిగే రచ్చబండ కార్యక్రమానికి హాజరుకావాలని భారతి నిర్ణయించుకున్నారు. సిఎంకు తన సుముఖత తెలిపి 25వ తేదీ తరువాత లాంఛనంగా అధికార పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..!












Click it and Unblock the Notifications