వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈడీ నోటీసులు అందలేదు: నామా, సుజనా చౌదరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nama Nageswara Rao
న్యూఢిల్లీ: ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) నుండి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని టిడిపి నేతలు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరి బుధవారం స్పష్టం చేశారు. ఈడి నుండి తనకు నోటీసులు వచ్చాయనే వార్తల్లో వాస్తవం లేదని సుజనా చౌదరి అన్నారు. ఒకవేళ నోటీసులు వచ్చినా వాటికి సమాధానం ఇస్తామని చెప్పారు. మేము గాలి జనార్ధన్ రెడ్డిలా అక్రమంగా గనులు తవ్వలేదన్నారు. న్యాయబద్దంగా వ్యాపారాలు చేశామన్నారు.

ఈడి నుండి తనకూ ఎలాంటి నోటీసులు అందలేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఒకవేళ నోటీసులు అందినా అది తన కంపెనీ చూసుకుంటుందని చెప్పారు. పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ, రైతుల సమస్యల పైన చర్చించాల్సిందేనని చెప్పారు.

English summary
Khammam MP Nama Nageswara Rao said today that he did not get any notice from ED. Sujana Chowdary also said same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X